Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పొలంలో జింక మృతి: చంపేశారా.. చనిపోయిందా?

Priya Singh May 15, 2026 1:18 PM యాదాద్రి భువనగిరి 0 viewsabout 1 hour ago
పొలంలో జింక మృతి: చంపేశారా.. చనిపోయిందా? - Udayam Digital
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేటలో ఒక జింక మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన జిట్టు శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ భూమిలో శుక్రవారం ఉదయం ఈ జింక శవమై కనిపించింది. పొలంలో జింక మృతదేహాన్ని చూసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఇది సహజ మరణమా లేదా ఎవరైనా వేటాడి చంపేశారా అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...