Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మైనింగ్ కుంభకోణం కేసు సిఐడికి అప్పగింత

Vikas Kumar May 30, 2026 6:29 AM హైదరాబాద్ 6 viewsabout 12 hours ago
మైనింగ్ కుంభకోణం కేసు సిఐడికి అప్పగింత - Udayam Digital
తెలంగాణ మైనింగ్ కుంభకోణం కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ లీజులు, అవకతవకలపై విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా శనివారం సీఐడీ కేసు నమోదు చేసింది. నిబంధనల ఉల్లంఘనలపై సిఐడి ఇకపై లోతైన దర్యాప్తు జరపనుంది. అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులు, లీజుదారుల పాత్రపై విచారణ జరిపి కీలక రికార్డులను స్వాధీనం చేసుకోనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ, ఉత్కంఠ మొదలైంది.

Comments

G
Loading comments...