Back to feed
మిల్లర్ల దోపిడీ.. రైతన్న కన్నీరు
Ravi Singh May 29, 2026 6:11 AM మహబూబ్నగర్ 13 views1 day ago

మహబూబ్నగర్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, వర్షాలతో రైతు కుమ్మరి తిరుపతయ్య తీవ్రంగా నష్టపోయారు. ఎట్టకేలకు మిల్లుకు ధాన్యం చేర్చగా, క్వింటాలుకు 19 కిలోల చొప్పున మిల్లర్లు తరుగు తీస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, మిల్లర్ల అరాచకాలపై రైతు కన్నీరుమున్నీరయ్యాడు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జోక్యం చేసుకుని ఈ అక్రమ తరుగు దోపిడీని బయటపెట్టారు. అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...


