వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్య రామాలయం సీఈవో పదవికి భారీగా దరఖాస్తులు

అయోధ్య రామాలయ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పదవికి నోటిఫికేషన్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
విరాళాల దుర్వినియోగం ఆరోపణలతో చంపత్ రాయ్ రాజీనామా చేయగా, కొత్త సీఈవో ఎంపిక కోసం జులై 18 వరకు దరఖాస్తులు స్వీకరించి, ఈ నెల 22న తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Loading comments...