వార్తలకు తిరిగి వెళ్లండి
స్పేస్ స్టేషన్కు భారత సంతతి ఆస్ట్రోనాట్ అనిల్ మీనన్

భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ అనిల్ మీనన్ రష్యాకి చెందిన 'సోయుజ్ MS-29' నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) తన తొలి ప్రయోగాన్ని విజయవంతంగా ప్రారంభించారు.
ఎనిమిది నెలల పాటు సాగే ఈ మిషన్లో భాగంగా వారు శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రయోగాలు నిర్వహించి 2027 ఏప్రిల్లో తిరిగి భూమికి చేరుకుంటారు.
Comments
Loading comments...