Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెమరీ చిప్ కొరతతో సెమీకండక్టర్ షేర్ల జోష్

Follow Udayam Digital on Google
రవళి దేవి Jul 31, 2026 6:33 PM ఆల్ ఇండియాటెక్నాలజీ
మెమరీ చిప్ కొరతతో సెమీకండక్టర్ షేర్ల జోష్ - Udayam Digital
శాంసంగ్ 2028 వరకు మెమరీ చిప్‌ల కొరత కొనసాగే అవకాశముందని తెలిపడంతో సెమీకండక్టర్ కంపెనీల షేర్లు బలంగా పుంజుకున్నాయి. ఏఐ డిమాండ్ పెరగడంతో DRAM, NAND, HBM వంటి మెమరీ చిప్‌లకు డిమాండ్ మరింత పెరుగుతుందని కంపెనీ పేర్కొంది. దీంతో మైక్రాన్, SK హైనిక్స్, AMD, ఇంటెల్, ఎన్‌విడియా వంటి కంపెనీల షేర్లు లాభపడ్డాయి.

Comments

G
Loading comments...