Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సీఎంతో తమిళనాడు మంత్రి భేటీ

Vikram Chandra May 25, 2026 5:47 AM హైదరాబాద్ 23 views3 days ago
సీఎంతో తమిళనాడు మంత్రి భేటీ - Udayam Digital
తమిళనాడు మంత్రి, ఏఐసీసీ తెలంగాణ కార్యదర్శి విశ్వనాథన్ ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారి ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి, సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లను కూడా విశ్వనాథన్ కలిశారు. వారు ఆయనకు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...