Back to feed
ఢిల్లీలో భారీ దోపిడీ: బంగ్లాదేశ్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు!
Sonalika Jun 11, 2026 6:06 AM అల్ ఇండియా 7 views4 days ago

ఢిల్లీ సెక్టార్ 23లో రూ. 9 లక్షల రూపాయల దోపిడి, బందీల ఉదంతానికి సంబంధించి నలుగురు బంగ్లాదేశ్ నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత నేర చరిత్ర కలిగిన ఈ క్రిమినల్స్, బజఘేరా అండర్పాస్ సమీపంలో పోలీసులకు పట్టుబడ్డారు.
పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో నిందితులకు గాయాలయ్యాయి. వీరు బంగ్లాదేశ్కు పారిపోయే లోపే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు సమాచారం.
Comments
Loading comments...


