వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నేపథ్యంలో, ఇంధన పొదుపు కోసం మారుతీ సుజుకీ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వీలైన ఉద్యోగులందరికీ ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
అత్యవసరం కాని విదేశీ ప్రయాణాలను నియంత్రిస్తూ వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఆఫీసుల్లో విద్యుత్ ఆదా చేయడంతో పాటు, ఉద్యోగులను కార్ పూలింగ్, ప్రజా రవాణా వాడాలని కోరింది.
Comments
Loading comments...

