Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మారుతీ కార్ల ధరల పెంపు

Rajdeep Sardesai May 22, 2026 12:22 PM అల్ ఇండియా 10 views5 days ago
మారుతీ కార్ల ధరల పెంపు - Udayam Digital
మారుతీ సుజుకీ సంస్థ తన కార్ల ధరలను జూన్ నుండి రూ.30,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ద్రవ్యోల్బణం, కార్ల తయారీ వ్యయాలు అధికమవ్వడమే దీనికి ప్రధాన కారణమని కంపెనీ వివరించింది. మోడల్, ప్రాంతాన్ని బట్టి ఈ ధరల పెంపు ఉంటుంది. ప్రస్తుతం సంస్థ ఎస్‌-ప్రెసో నుండి ఇన్‌విక్టో మోడళ్ల వరకు విక్రయిస్తోంది.

Comments

G
Loading comments...