Back to feed
మారుతీ కార్ల ధరల పెంపు
Rajdeep Sardesai May 22, 2026 12:22 PM అల్ ఇండియా 10 views5 days ago

మారుతీ సుజుకీ సంస్థ తన కార్ల ధరలను జూన్ నుండి రూ.30,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ద్రవ్యోల్బణం, కార్ల తయారీ వ్యయాలు అధికమవ్వడమే దీనికి ప్రధాన కారణమని కంపెనీ వివరించింది.
మోడల్, ప్రాంతాన్ని బట్టి ఈ ధరల పెంపు ఉంటుంది. ప్రస్తుతం సంస్థ ఎస్-ప్రెసో నుండి ఇన్విక్టో మోడళ్ల వరకు విక్రయిస్తోంది.
Comments
Loading comments...



