వార్తలకు తిరిగి వెళ్లండి
బెంగళూరు సభలో మల్లికార్జున ఖర్గే తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.
Aparna Jun 22, 2026 6:05 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

బెంగళూరు సంకల్ప సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీకే శివకుమార్ అనుకూల నినాదాలతో కొందరు సభకు అంతరాయం కలిగించారు.
ఈ క్రమంలో క్రమశిక్షణ తప్పిన శ్రేణులకు ఖర్గే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ అనూహ్య ఘటన పార్టీ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...