Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు సభలో మల్లికార్జున ఖర్గే తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.

Aparna Jun 22, 2026 6:05 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
బెంగళూరు సభలో మల్లికార్జున ఖర్గే తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. - Udayam Digital
బెంగళూరు సంకల్ప సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీకే శివకుమార్ అనుకూల నినాదాలతో కొందరు సభకు అంతరాయం కలిగించారు. ఈ క్రమంలో క్రమశిక్షణ తప్పిన శ్రేణులకు ఖర్గే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ అనూహ్య ఘటన పార్టీ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...