Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్ జలాల్లో కువైట్ పెట్టుబడులు

వినయ్ కుమార్ Jul 06, 2026 9:10 AM అల్ ఇండియా 9 viewsabout 2 hours ago
మధ్యప్రదేశ్ జలాల్లో కువైట్ పెట్టుబడులు - Udayam Digital

Photo Gallery

మధ్యప్రదేశ్ జలాల్లో కువైట్ పెట్టుబడులు - main
మధ్యప్రదేశ్ జలాల్లో కువైట్ పెట్టుబడులు - gallery image
మధ్యప్రదేశ్‌లోని ప్రధాన జలాశయాలలో ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించేందుకు కువైట్ కంపెనీతో రూ. 7,430 కోట్ల విలువైన భారీ అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. దేశంలోనే అతిపెద్ద అంతర్గత జలవనరులు ఉన్న తమ రాష్ట్రానికి ఇది ఎంతో ప్రయోజనకరమని మంత్రి నారాయణ్ సింగ్ పన్వార్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సదరు కువైట్ ప్రైవేట్ సంస్థ రాష్ట్రంలోని జలాశయాలలో కేజ్ కల్చర్ (పంజర పెంపకం) చేపట్టడమే కాకుండా, తదుపరి ప్రాసెస్సింగ్ యూనిట్లను కూడా నెలకొల్పుతుందని ఆయన వివరించారు.

Comments

G
Loading comments...