వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా సంక్షోభం వేళ 20,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో కూడిన నౌక హర్మూజ్ జలసంధిని దాటి గుజరాత్లోని కండ్లా పోర్టుకు సురక్షితంగా చేరింది. ఖతార్ నుండి బయలుదేరిన ఈ నౌక శనివారం రాత్రి లంగరు వేసింది.
వాణిజ్య నౌకలపై దాడులు, నౌకాయాన స్వేచ్ఛకు అడ్డంకులు ఆమోదయోగ్యం కాదని ఐరాసలో భారత్ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

