Back to feed




ఫిన్టెక్ రంగంలోకి ఎల్ఐసీ
Ravi Shukla May 31, 2026 12:21 PM అల్ ఇండియా 1 views43 minutes ago

ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ త్వరలో ఫిన్టెక్ రంగంలోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. డిజిటల్ అవసరాలకు అనుగుణంగా, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఈ విభాగాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సంస్థ సీఈఓ ఆర్.దొరైస్వామి తెలిపారు.
ఆధునిక టెక్నాలజీతో పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని, అలాగే ఎల్ఐసీలో పబ్లిక్ షేర్హోల్డింగ్ పెంపుపై కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

వైరల్ వార్తలు
మంత్రి లోకేశ్కు ఎస్పీఐఈఎఫ్ ఆహ్వానం.. జూన్ 2 నుంచి రష్యా పర్యటన
about 5 hours ago
వైరల్ వార్తలు
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్పై సీఎం రేవంత్ సమీక్ష
about 7 hours ago
వైరల్ వార్తలు
సూపర్ స్టార్ కృష్ణ గారికి ఘన నివాళులు!
about 7 hours ago
వైరల్ వార్తలు