Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిన్‌టెక్‌ రంగంలోకి ఎల్‌ఐసీ

Follow Udayam on Google
Ravi Shukla May 31, 2026 5:51 PM జాతీయంGeneral
ఫిన్‌టెక్‌ రంగంలోకి ఎల్‌ఐసీ - Udayam
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ త్వరలో ఫిన్‌టెక్‌ రంగంలోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. డిజిటల్ అవసరాలకు అనుగుణంగా, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఈ విభాగాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సంస్థ సీఈఓ ఆర్‌.దొరైస్వామి తెలిపారు. ఆధునిక టెక్నాలజీతో పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని, అలాగే ఎల్‌ఐసీలో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ పెంపుపై కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...