Back to feed
కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు: రూ.2 కోట్ల పరిహారం
Rajdeep Sardesai May 21, 2026 12:58 PM అల్ ఇండియా 32 views6 days ago

వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఒక కిడ్నీకి బదులు మరో కిడ్నీ తీసివేయడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీవ్రంగా స్పందిస్తూ, బాధితురాలి కుటుంబానికి రూ.2 కోట్ల భారీ నష్టపరిహారం చెల్లించాలని సదరు వైద్యుడిని ఆదేశించింది.
ఈ నష్టం పూడ్చలేనిదని పేర్కొన్న ధర్మాసనం.. పరిహారంతో పాటు కోర్టు ఖర్చులను కూడా చెల్లించాలని స్పష్టం చేసింది.
Comments
Loading comments...


