Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సిరిసిల్లలో చిక్కాల రామారావును పరామర్శించిన కేటీఆర్

Harika Jun 13, 2026 10:26 AM సిరిసిల్ల 27 views2 days ago
సిరిసిల్లలో చిక్కాల రామారావును పరామర్శించిన కేటీఆర్ - Udayam Digital
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావును కలిసి పరామర్శించారు. చిక్కాల రామారావు కుమారుడు అశ్విన్ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో, వారి నివాసానికి వెళ్లి అశ్విన్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన వెంట జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు.

Comments

G
Loading comments...