Back to feed
ఆర్డీఎస్ను పరిశీలించిన కేఆర్ఎంబీ బృందం
Harika Jun 16, 2026 8:35 AM జోగులాంబ గద్వాల్ 5 viewsabout 2 hours ago

కేఆర్ఎంబీ ఇంజినీర్ల బృందం కర్నాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించింది. నీటి విడుదల, పెండింగ్ పనులు, అక్రమ నీటి తరలింపు మరియు ఆనకట్టను బ్యారేజీగా మార్చే అంశాలపై మూడు రాష్ట్రాల అధికారులతో సమీక్ష నిర్వహించింది.
దశాబ్దాలుగా అందుతున్న అన్యాయం వల్ల సాగునీరు అందడం లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు బోర్డుకు వివరించారు.
Comments
Loading comments...



