Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్లోకి కియా సైరోస్‌ ఈవీ.. బుకింగ్స్ షురూ

రచన దేవి Jul 16, 2026 3:41 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
మార్కెట్లోకి కియా సైరోస్‌ ఈవీ.. బుకింగ్స్ షురూ - Udayam Digital
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ తన సరికొత్త 'సైరోస్ ఈవీ'ని ఆవిష్కరించి, ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. రూ.25 వేలు చెల్లించి ఈ ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకోవచ్చు. ఇది 51.4kWh బ్యాటరీతో గరిష్టంగా 526 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. ఎల్2 అడాస్ (ADAS), 30 అంగుళాల డిస్‌ప్లే, లైఫ్‌టైమ్ బ్యాటరీ వారెంటీ వంటి అత్యాధునిక ఫీచర్లతో మొత్తం ఏడు వేరియంట్లలో ఇది లభిస్తుంది.

Comments

G
Loading comments...