వార్తలకు తిరిగి వెళ్లండి
నౌకల తయారీలోకి టాటా గ్రూప్

కేరళలో షిప్బిల్డింగ్ (నౌకల తయారీ) రంగంలో ₹10,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు టాటా గ్రూప్ అనుమతి కోరినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం భూమిని కేటాయించనుంది.
నెలకు పైగా వ్యవధిలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది. దేశీయ నౌకానిర్మాణ సామర్థ్యాన్ని పెంచే వ్యూహంలో భాగంగా టాటా సంస్థ ఈ కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది.
Comments
Loading comments...