Back to feed
భూ ఆక్రమణలపై కవిత పోరాటం
Vikram Chandra Jun 06, 2026 7:24 AM హైదరాబాద్ 5 viewsabout 3 hours ago

ప్రభుత్వ భూములను కాపాడేందుకు సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. రేవంత్ సర్కార్ భూదందాలకు పాల్పడుతోందని, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చి పెద్దలకు భూములు అప్పగిస్తోందని ఆమె తీవ్రంగా ఆరోపించారు.
అలాగే, శిఖం భూమి కొనుగోలు చేసిన పవన్ కల్యాణ్ ఆ కంచెను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల జాగీరును ఎవరికీ వదిలేది లేదని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...



