వార్తలకు తిరిగి వెళ్లండి
కశ్మీర్లో మేఘ విస్ఫోటం: నిలిచిన రాకపోకలు

Photo Gallery
జమ్మూకశ్మీర్లోని కిశ్త్వాడ్లో మేఘ విస్ఫోటం వల్ల భారీ వరదలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడటంతో ఓ జలవిద్యుత్ ప్రాజెక్ట్ వద్ద వాహనాలు, యంత్రాలు బురదలో కూరుకుపోయాయి.
రహదారులు మూసుకుపోవడంతో రాకపోకలు నిలిచాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...