వార్తలకు తిరిగి వెళ్లండి
కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు బంపర్ ఆఫర్

తమిళనాడు సీఎం విజయ్ రేపు కరూర్లో పర్యటించనున్నారు. గత ఏడాది టీవీకే సభ తొక్కిసలాటలో మరణించిన 41 మంది బాధితుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. వారిలో 32 కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు.
ఈ పర్యటనలో సంక్షేమ లబ్ధిదారులకు సాయంతో పాటు, రూ.1700 కోట్లతో నిర్మించనున్న నాన్-లెదర్ షూ ఫ్యాక్టరీకి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా 13 వేల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
Comments
Loading comments...