వార్తలకు తిరిగి వెళ్లండి
మేకదాటు ప్రాజెక్టుపై కర్ణాటక మంత్రి సంచలన ప్రకటన
Kumar Jun 20, 2026 5:35 AM అల్ ఇండియా 10 views2 days ago

తమిళనాడు అభ్యంతరాలను సుప్రీంకోర్టు తిరస్కరించిందని, మేకదాటు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల రెండు రాష్ట్రాలకు తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి పరంగా ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.
వివాదాల పరిష్కారానికి తమిళనాడుతో చర్చలకు సిద్ధమన్నారు. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...