వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ డైమండ్స్ భారీ స్కోరు.. తన్మయ్ విధ్వంసం

Photo Gallery
టీజీ20 లీగ్లో కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (109) సెంచరీతో రాణించాడు. దీంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 216 పరుగులు చేసింది.
పాలమూరు స్ట్రైకర్స్ ముందు 217 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే కరీంనగర్ జట్టుకు ఈ మ్యాచ్లో విజయం అత్యంత తప్పనిసరిగా మారింది.
Comments
Loading comments...