Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కరీంనగర్‌లో కలకలం: బండి భగీరథ్ 'కనిపించుటలేదు' అంటూ పోస్టర్లు

Vikram Chandra May 14, 2026 5:08 AM కరీంనగర్ 1 viewsabout 2 hours ago
కరీంనగర్‌లో కలకలం: బండి భగీరథ్ 'కనిపించుటలేదు' అంటూ పోస్టర్లు - Udayam Digital
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కనిపించడం లేదంటూ కరీంనగర్‌లో వెలిసిన వాల్‌పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. పోక్సో కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన భగీరథ్ ఆచూకీ తెలిస్తే పోలీసులకు చెప్పాలని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. నగరంలోని బస్టాండ్, తెలంగాణ చౌక్ వంటి కీలక ప్రాంతాల్లో ఈ పోస్టర్లు వెలిశాయి. ఈ ఘటన స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది.

Comments

G
Loading comments...