వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్లో దాదాపు 60 గొర్రెలు అకస్మాత్తుగా వ్యాధి బారిన పడి చనిపోవడం కలకలం రేపింది. ఈ నష్టం రైతు కందూరి సాయిలు కుటుంబానికి తీవ్ర ఆర్థిక భారంగా మారింది.
స్థానిక సర్పంచ్ తుడుం పద్మ-స్వామి బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని శ్రీ షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం నుండి తగిన పరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Loading comments...

