వార్తలకు తిరిగి వెళ్లండి
కాజల్ కళ్లు తెరిపించిన కథ

‘ది ఇండియా స్టోరీ’ సినిమా పరిశోధన వల్ల దేశంలో ఆహార భద్రత వాస్తవాలు తెలిసి తన కళ్లు తెరిచాయని నటి కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ కథ ద్వారా ప్రేక్షకుల్లో మార్పు కోసం అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె స్పష్టం చేశారు.
గతంతో పోలిస్తే ప్రస్తుత తరం యువ నటీనటులపై సోషల్ మీడియా విమర్శలు, అందాల ప్రమాణాల ఒత్తిడి మరీ ఎక్కువయ్యాయని కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు. వారిని చూస్తే జాలేస్తోందని, అవన్నీ తట్టుకుని పరిశ్రమలో నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...