Back to feed
జాతీయBreaking
జస్టిస్ లావు నాగేశ్వరరావుకు లండన్ ఇన్నర్ టెంపుల్ గౌరవం
Prachi Singh May 22, 2026 5:42 AM అల్ ఇండియా 15 views6 days ago

లండన్లోని ప్రతిష్టాత్మక ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎంపికయ్యారు. న్యాయ వ్యవస్థకు ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఈ పదవిని పొందిన రెండో భారతీయుడిగా ఆయన అరుదైన ఘనత సాధించారు.
2016-2022 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...


