వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్లో సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, పరిశ్రమ గేటు వద్ద ఆందోళన చేపట్టారు.
పరిశ్రమ పునఃప్రారంభంపై ఎంపీ, ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

