Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పర్యటనకు జపాన్ ప్రధాని

విఘ్నేష్ రెడ్డి Jul 01, 2026 6:52 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
భారత పర్యటనకు జపాన్ ప్రధాని - Udayam Digital
భారత్-జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు జపాన్ ప్రధాని సనాయ్ తకైచి టోక్యో నుంచి ఢిల్లీకి బయలుదేరారు. జూలై 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు ఆమె భారతదేశంలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, సెమీకండక్టర్లు, రక్షణ రంగ సాంకేతికత మరియు సముద్ర భద్రత వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...