వార్తలకు తిరిగి వెళ్లండి
మంగోలియాలో అడుగుపెట్టిన జైశంకర్
Satish Jun 22, 2026 5:44 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

భారతదేశ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మంగోలియా దేశంలో అధికారికంగా అడుగుపెట్టారు. అక్కడ ఆయనకు స్టేట్ సెక్రటరీ ముంఖ్తుషిగ్ ఇల్ఖానాజావ్ ఘనస్వాగతం పలికారు.
ఇరు దేశాల మధ్య గల తమ ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటనలోని చర్చలు ఎంతగానో తోడ్పడతాయని జైశంకర్ సోషల్ మీడియా ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...