వార్తలకు తిరిగి వెళ్లండి
గుజరాత్ ఏటీఎస్ చేతికి చిక్కిన జైషే ఉగ్రవాదులు

గుజరాత్ ఏటీఎస్ (ATS) జైషే మహ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వారి శిక్షణ గుట్టురట్టు చేసింది. నిందితులు జమ్మూ కాశ్మీర్లో ఏకే-47 రైఫిళ్లు, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రాణాంతక వాయువుల తయారీపై ప్రత్యేక శిక్షణ పొందినట్లు దర్యాప్తులో తేలింది.
వీరు ఇప్పటికే ఎనిమిది చోట్ల బాంబు పరీక్షలు నిర్వహించారు. అహ్మదాబాద్లోని ఒక హోటల్పై దాడికి రేకె నిర్వహించినట్లు ఏటీఎస్ వర్గాలు వెల్లడించాయి
Comments
Loading comments...