Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 కోట్ల స్కాలర్‌షిప్ సాధించిన బిహార్ యువతి

మానస శర్మ Jul 18, 2026 3:40 PM అల్ ఇండియా about 2 hours ago
3 కోట్ల స్కాలర్‌షిప్ సాధించిన బిహార్ యువతి - Udayam Digital
ప్రతిష్ఠాత్మక 'లింకన్ స్కాలర్‌షిప్‌'కు ఎంపికై బిహార్‌కు చెందిన శ్రేయా కౌశిక్ అరుదైన రికార్డు సృష్టించారు. దాదాపు ₹3 కోట్ల విలువైన ఈ అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌కు ఈ ఏడాది భారతదేశం నుండి ఎంపికైన ఏకైక భారతీయురాలిగా ఆమె నిలిచారు. అమెరికాలోని కెంటకీలో ఉన్న సెంటర్ కాలేజీలో ఉచిత ఉన్నత విద్యను అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా పది మందిని మాత్రమే ఈ పథకం కింద ఎంపిక చేస్తారు.

Comments

G
Loading comments...