వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
అభిషేక్ బెనర్జీ కార్యాలయం కూల్చివేత

అనుమతులు లేకుండా నిర్మించారనే ఆరోపణలతో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయాన్ని దక్షిణ 24 పరగణాల జిల్లా యంత్రాంగం బుల్డోజర్లతో కూల్చివేసింది. నోటీసులకు స్పందించకపోవడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని టీఎంసీ ఆరోపించింది.
Comments
Loading comments...