వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ఐటీ స్టాక్స్ అండతో కోలుకున్నాయి. ఒకానొక దశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్, చివరకు 77 పాయింట్ల లాభంతో 75,315 వద్ద ముగిసింది.
మరోవైపు నిఫ్టీ కూడా కోలుకుని 6 పాయింట్ల స్వల్ప లాభంతో 23,649 వద్ద స్థిరపడింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 111 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Loading comments...

