వార్తలకు తిరిగి వెళ్లండి
ధాన్యం కొనుగోళ్లలో అంత నిర్లక్ష్యమా?
Ravi Dubey Jun 20, 2026 9:14 AM హైదరాబాద్ 0 viewsabout 4 hours ago

Photo Gallery
కాంగ్రెస్ ప్రభుత్వం జొన్న పంటను కొనుగోలు చేయకపోవడంతో మనస్తాపం చెంది ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన రైతు పాండురంగ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...
