Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోళ్లలో అంత నిర్లక్ష్యమా?

Ravi Dubey Jun 20, 2026 9:14 AM హైదరాబాద్ 0 viewsabout 4 hours ago
ధాన్యం కొనుగోళ్లలో అంత నిర్లక్ష్యమా? - Udayam Digital

Photo Gallery

ధాన్యం కొనుగోళ్లలో అంత నిర్లక్ష్యమా? - main
ధాన్యం కొనుగోళ్లలో అంత నిర్లక్ష్యమా? - gallery image
కాంగ్రెస్ ప్రభుత్వం జొన్న పంటను కొనుగోలు చేయకపోవడంతో మనస్తాపం చెంది ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన రైతు పాండురంగ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...