Back to feed
వడ్డీ రేట్లు వెంటనే పెరగకపోవచ్చు: కరూర్ వైశ్యా బ్యాంక్ ఎండీ!
Ravi Shukla May 18, 2026 4:59 AM అల్ ఇండియా 1 views10 days ago

ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, కీలక వడ్డీ రేట్లు వెంటనే పెరగకపోవచ్చని కరూర్ వైశ్యా బ్యాంక్ ఎండీ, సీఈఓ బి.రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. బ్యాంకుల మనుగడ అనేది వృద్ధి ఆధారిత పనితీరు, ఆస్తుల నాణ్యత, లాభదాయకత అనే మూడు ముఖ్య అంశాలపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో బంగారం రుణాలు బాగా పెరుగుతున్నాయని ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో రమేష్ బాబు పేర్కొన్నారు.
Comments
Loading comments...



