వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఆదిలాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. మొదటి దశ దాదాపు పూర్తి కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మే 21న జరిగే కేబినెట్ భేటీలో ఈ కార్యక్రమ విధివిధానాలను ఖరారు చేస్తామని మంత్రి తెలిపారు. పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

