Back to feed
ఫార్ములా ఈ రేస్ కేసు: కేటీఆర్కు ఏసీబీ కోర్టు నోటీసులు
Ravi Singh May 15, 2026 6:43 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. హెచ్ఎండీఏ ఖాతా నుండి రూ.55 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారనే ఆరోపణలపై ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ఆధారంగా న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ వ్యవహారంలో ఏ1గా ఉన్న కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను జూలై 31న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
Comments
Loading comments...



