వార్తలకు తిరిగి వెళ్లండి
ఇంగ్లండ్పై టీమిండియా తొలి విజయం

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా బోణీ కొట్టింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
బౌలింగ్, బ్యాటింగ్లో సమిష్టి ప్రదర్శనతో జట్టు రాణించిందని మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ కొనియాడారు. ఇదొక మంచి ఆరంభమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...