Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రాత్రి భోజనానికి వస్తానంటూ వెళ్లి.. న్యూజిలాండ్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన భారతీయ యువకుడు

Sonia Singh May 25, 2026 7:30 AM అల్ ఇండియా 24 views3 days ago
రాత్రి భోజనానికి వస్తానంటూ వెళ్లి.. న్యూజిలాండ్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన భారతీయ యువకుడు - Udayam Digital
పంజాబ్‌కు చెందిన 36 ఏళ్ల రమణ్‌దీప్ ధిల్లాన్ న్యూజిలాండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఉబెర్ క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆయన, విధి నిర్వహణలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఏడాదిన్నర కూతురు, భార్య ఒంటరివారయ్యారు. ఈ విషాదం ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని నింపింది.

Comments

G
Loading comments...