వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎస్ఎఫ్ మహిళా బృందం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి, అక్కడి నుంచి 'వందేమాతరం' గీతాన్ని ఆలపించి చరిత్ర సృష్టించింది. వజ్రోత్సవాలు, వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారు ఈ అరుదైన ఘనత సాధించారు.
మరోవైపు, బుధవారం నేపాల్ వైపు నుంచి 274 మంది పర్వతారోహకులు ఒకేరోజు ఎవరెస్టును అధిరోహించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
Comments
Loading comments...

