వార్తలకు తిరిగి వెళ్లండి
ఉగ్రవాదంపై భారత్ గళం

ఐరాస వేదికగా ఉగ్రవాదంపై భారత్ రాజీలేని పోరాటాన్ని ప్రకటించింది. రాజకీయ, వ్యూహాత్మక కారణాలతో సంబంధం లేకుండా ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లోనూ నిస్సందేహంగా ఖండించాలని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పిలుపునిచ్చారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. ఉగ్రముఠాలకు నిధులు, ఆయుధాలు అందకుండా నిరోధించేలా కఠినమైన అంతర్జాతీయ చట్టాలు తీసుకురావాల్సిన ఆవశ్యకతను భారత్ బలంగా నొక్కిచెప్పింది.
Comments
Loading comments...