వార్తలకు తిరిగి వెళ్లండి

భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో శాంతిభద్రతల స్థాపనకు భారత్ కీలక పాత్ర పోషించాలని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్ జోక్యంతో ఈ ప్రాంత ముఖచిత్రం మారడమే కాక, ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో భారత్ నుండి తమకు లభిస్తున్న అచంచలమైన ప్రజా మద్దతుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలో మరెక్కడా లేనంతగా భారతదేశంలో ఇజ్రాయెల్ పట్ల ప్రత్యేకమైన అభిమానం మరియు ఫాలోయింగ్ ఉన్నాయని ఆయన కొనియాడారు.
Comments
Loading comments...

