Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ప్రధాని న్యూజిలాండ్ పర్యటన

స్వప్న రెడ్డి Jul 11, 2026 8:16 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
"40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారత ప్రధాన మంత్రి న్యూజిలాండ్ గడ్డపై అడుగు పెట్టారు" అని ఆక్లాండ్‌లో జరిగిన భారతీయ ప్రవాసుల (డయాస్పోరా) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాత్మక పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడ స్థిరపడిన భారతీయులు రెండు దేశాల బంధానికి వారధులని కొనియాడారు.

Comments

G
Loading comments...