Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ ఘోర పరాజయం.. ఇంగ్లాండ్ చేతిలో చెత్త రికార్డు

అనురూప్ గౌడ్ Jul 08, 2026 1:02 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
భారత్ ఘోర పరాజయం.. ఇంగ్లాండ్ చేతిలో చెత్త రికార్డు - Udayam Digital
ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. ఈ పరాజయంతో పరుగుల తేడా పరంగా భారత్ తన టీ20 చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేయగా, సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-0తో ముందంజ వేసింది.

Comments

G
Loading comments...