వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ సాగిస్తున్న అరాచకాలను భారత్ మరోసారి తీవ్రస్థాయిలో ఎండగట్టింది. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న పాక్ నరమేధ చర్యలను ప్రపంచ దేశాల ముందు ఆధారాలతో సహా బహిర్గతం చేసింది.
శాంతిని కాపాడటంలో పాక్ పూర్తిగా విఫలమైందని, ఉగ్రవాదమే ఆ దేశ ప్రధాన ఎజెండా అని భారత్ స్పష్టం చేసింది. ఇకనైనా పాకిస్థాన్ తన కుట్రలను ఆపకపోతే అంతర్జాతీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Loading comments...

