వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్-ఈయూ ఈఎఫ్టీఏపై చర్చలు

బ్రస్సెల్స్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రముఖ భారతీయ వ్యాపార ప్రతినిధులతో సమావేశమై, ప్రతిపాదిత భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వల్ల పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు చేకూరే ప్రయోజనాలపై చర్చించారు.
అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూరోపియన్ కమిషనర్లతో మాట్లాడి హరిత ఇంధనం, ఐఎంఈసీ కారిడార్, నూతన ఆవిష్కరణలలో భాగస్వామ్యంపై చర్చలు జరిపారు.
Comments
Loading comments...