Back to feed
సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపు!
Priya Singh May 18, 2026 5:28 AM అల్ ఇండియా 1 views10 days ago

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను (సీజేఐ మినహాయించి) 33 నుంచి 37కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ సవరణ ఆర్డినెన్స్-2026పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం సంతకం చేశారు.
దీనికోసం సుప్రీంకోర్టు చట్టం, 1956లోని సెక్షన్ 2ను సవరిస్తూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది.
Comments
Loading comments...


