Back to feed
‘పెద్ది’ టికెట్ ధరల పెంపునకు అనుమతి
Ravi Shukla May 29, 2026 5:10 AM అమరావతి 9 views1 day ago

రాంచరణ్ నటించిన 'పెద్ది' సినిమా ప్రత్యేక ప్రీమియర్ షోలకు, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్ 3 రాత్రి 8 గంటలకు వేసే స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించారు.
సినిమా విడుదలైన తొలి వారం రోజులకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.125 చొప్పున ధరలు పెంచుకోవచ్చని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...



